జై భీం రియల్ స్టోరీ – Real story of Jai Bheem movie in Telugu

జై భీం సినిమా 1993 సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ అనే జిల్లా లో జరిగిన ఒక యదార్థ సంఘటన పై చేయబడింది.   ఈ సినిమా యొక్క కథ అప్పటి న్యాయవాది మరియు మాజీ జడ్జి అయిన జస్టిస్ చందు గారి జీవితం లో జరిగిన ఒక ఘటన.  1993 వ సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ (Cuddalore) జిల్లా లోని ఒక గ్రామంలో కురుంబర్ (Kurumbar) అనే గిరిజన సముదాయానికి చెందిన 4 కుటుంబాలు నివసించేవి.  … Read more