రాజేంద్ర ప్రసాద్ జీవిత చరిత్ర – Rajendra prasad biography in Telugu
రాజేంద్ర ప్రసాద్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది, స్వాతంత్ర సమార యోధుడు, విలేఖరి మరియు పండితుడు. స్వాతంత్రం వచ్చిన తరవాత 1950 నుంచి 1962 వరకు భారత దేశానికి మొట్ట మొదటి రాష్ట్రపతి గా ఉన్నారు. బాల్యం : రాజేంద్ర ప్రసాద్ 3 డిసెంబర్, 1884 లో బ్రిటిష్ రాజ్యం సమయంలో శివాన్ జిల్లాలోని జిరాడీ లో జన్మించారు. ఈయన తండ్రి మహాదేవ్ సహాయ్ శ్రీవాస్తవ, సంస్కృతం మరియు పెర్షియన్ భాషలలో పండితుడు. తల్లి … Read more