పింగళి వెంకయ్య జీవిత చరిత్ర – Pingali Venkayya Biography in Telugu
పింగళి వెంకయ్య భారత దేశానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధేయవాది. భారతదేశం యొక్క జాతీయ పతాకం యొక్క రూపకర్త. బాల్యం : పింగళి వెంకయ్య 1876 వ సంవత్సరంలో మచిలీపట్టణంలోని భట్లపెనుమర్రు గ్రామం, హనుమంత రాయుడు మరియు వెంకట రత్నం అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. మచిలీపట్నం లోనే తన స్కూల్ విద్యను పూర్తిచేసారు. 19 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. మిలిటరీలో చేరిన తరవాత రెండవ బోయర్ యుద్ధం కోసం … Read more