Cream Section Separator

ఖషాబా దాదాసాహెబ్ జాదవ్  జీవిత చరిత్ర

Pink Blob

ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ భారతదేశానికి చెందిన అథ్లెట్ మరియు రెస్లర్

Pink Blob

1952 లో హెల్సింకి నగరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి  బ్రోన్జ్ మెడల్ ను గెలిచారు.

Pink Blob

స్వాతంత్రం తరవాత  ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించిన మొట్ట మొదటి అథ్లెట్ ఖషాబా దాదాసాహెబ్ జాదవ్.

Pink Blob

ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించి పద్మ అవార్డు ను అందుకొని ఏకైక భారతీయుడు జాదవ్.

Pink Blob

K. D. జాదవ్ మహారాష్ట్ర, సతారా జిల్లా, కరాడ్ తాలూకాలోని గోలేశ్వర్ గ్రామంలో జన్మించారు.

Pink Blob

క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జాదవ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

Pink Blob

1947 ఆగస్టు 15 వ రోజున ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు.

Pink Blob

1948 ఒలింపిక్స్ లో ఫ్లైవెయిట్ విభాగంలో ఆరవ స్థానంలో నిలిచి అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేసారు.

Pink Blob

1948 వరకు వ్యక్తిగతంగా అంత ఉన్నత స్థానాన్ని సాధించిన మొదటి భారతీయుడు.

Pink Blob

జాదవ్ సెమి ఫైనల్స్ లో ఓడిపోయినప్పటికీ బ్రోన్జ్ (1952) మెడల్ ని సాధించారు.

Pink Blob

1984 లో జాదవ్ రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.